Saturday, April 29, 2006

 

తెలుగోడి వెలుగులు

ఎన్నికల సంఘం కార్యదర్శిగా బీహార్, కాశ్మీర్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులను, అసాంఘిక శక్తులను ఎదిరించిన ధీశాలి ... మన తెలుగు వెలుగు కె జె రావు.

భారతదేశపు తొలి దక్షిణాది ప్రధాని.... మన తెలుగు వెలుగు పీవీ నరసింహారావు

భారత జాతీయ పతాకం రూపశిల్పి ... మన తెలుగు వెలుగు పింగళి వెంకయ్య

Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?